Friday, 30 August 2019

Income tax E FILING DUE DATE EXTENDED TO 30-9-19

*✨ ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పెంపు*
★ ఆదాయపు రిటర్నులు దాఖలు చేసే వారికి శుభవార్త.

★ 2018-19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి ప్రభుత్వం మరింత గడువు కల్పించింది.

★ రిటర్నులు దాఖలు చేసేందుకు రేపటి వరకు గడువు ఉండగా.. దాన్ని మరో నెల రోజులు పొడగింపు.

★ ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) శుక్రవారం ఉత్తర్వులు జారీ.

★ సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి చివరి తేదీ జులై 31.

★ రిటర్నులు దాఖలు చేసేప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయని, గడువు తేదీని పెంచాలని పలు వర్గాల నుంచి అభ్యర్థనలు రావడంతో రిటర్నుల దాఖలుకు ఆగస్టు 31 వరకు సమయమిచ్చింది.

★ తాజాగా ఆ గడువును మరోసారి పెంచింది. సెప్టెంబరు 30 వరకు రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని సీబీడీటీ ప్రకటన.
Click here to Download Proceedings

0 comments:

Post a Comment

Recent Posts