Thursday, 19 September 2019

ఏపీ సచివాలయ ఫలితాలు: జిల్లాల వారీగా టాపర్స్‌..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతులు మీదుగా ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తంగా 19,50,582 మంది హాజరుకాగా... 1,98,164 మంది అర్హత సాధించారు. జిల్లాల వారీగా అత్యధిక మార్కులు సాధించిన వారి జాబితా..


విజయనగరం


గుంటూరు
 చిత్తూరు:
 అనంతపురం:
 కృష్ణా:
 కడప:
 శ్రీకాకుళం:
 పశ్చిమ గోదావరి:
 కర్నూల్‌:


 తూర్పు గోదావరి:
 నెల్లూరు:
 విశాఖపట్నం:
 ప్రకాశం:


0 comments:

Post a Comment

Recent Posts