★ లాక్డౌన్ నేపథ్యంలో గడువు ముగుస్తున్న థర్డ్ పార్టీ వాహన, ఆరోగ్య బీమా పాలసీదారులకు కేంద్ర ప్రభుత్వ ఊరట.
★ బీమా పాలసీల పునరుద్ధరణకు గడువును మే 15 వరకు పొడిగించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ట్విటర్ వేదికగా తెలిపారు.
★ మార్చి 25 నుంచి మే 3 తేదీల మధ్య గడువు ముగియనున్న థర్డ్ పార్టీ వాహన, ఆరోగ్య పాలసీలకు ఈ వెసులుబాటు వర్తించనుంది.
★ తొలుత అమలులో ఉన్న లాక్డౌన్ సందర్భంగా కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ పాలసీ చెల్లింపుల గడువును పొడిగిస్తూ గతంలో కూడా నోటిఫికేషన్ జారీ.
★ మే 15కు ముందుగానే రెన్యువల్ చేసుకోవాలని కేంద్రప్రభుత్వం తెలిపింది. లాక్డౌన్ కారణంగా పాలసీదారులకు ఎదురయ్యే సమస్యలు తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
★ ఈ గ్రేస్ పీరియడ్ కాలంలో వచ్చిన క్లెయింలకు ఏ ఆటంకాలు కలిగించకుండా చెల్లింపులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆర్థిక మంత్రి బీమా సంస్థలకు సూచన.
★ బీమా పాలసీల పునరుద్ధరణకు గడువును మే 15 వరకు పొడిగించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ట్విటర్ వేదికగా తెలిపారు.
★ మార్చి 25 నుంచి మే 3 తేదీల మధ్య గడువు ముగియనున్న థర్డ్ పార్టీ వాహన, ఆరోగ్య పాలసీలకు ఈ వెసులుబాటు వర్తించనుంది.
★ తొలుత అమలులో ఉన్న లాక్డౌన్ సందర్భంగా కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ పాలసీ చెల్లింపుల గడువును పొడిగిస్తూ గతంలో కూడా నోటిఫికేషన్ జారీ.
★ మే 15కు ముందుగానే రెన్యువల్ చేసుకోవాలని కేంద్రప్రభుత్వం తెలిపింది. లాక్డౌన్ కారణంగా పాలసీదారులకు ఎదురయ్యే సమస్యలు తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
★ ఈ గ్రేస్ పీరియడ్ కాలంలో వచ్చిన క్లెయింలకు ఏ ఆటంకాలు కలిగించకుండా చెల్లింపులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆర్థిక మంత్రి బీమా సంస్థలకు సూచన.
0 comments:
Post a Comment