బ్రేకింగ్ : ఐపీఎల్ సీజన్ నిరవధిక వాయిదా
కరోనా మహమ్మారి కారణంగా ఏప్రిల్ 15కి తొలుత బీసీసీఐ వాయిదా వేసింది. దేశంలో వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 3 వరకూ పొడిగిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సీజన్ బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది.
ఐపీఎల్ ఫ్రాంచైజీలతో మాట్లాడిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ సృష్టం చేసింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఐపీఎల్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ వెల్లడించింది.
0 comments:
Post a Comment