Monday, 22 June 2020

AP COVID 19 LATEST HEALTH BULLETIN

AP COVID 19 LATEST HEALTH BULLETIN on 12.07.2020


Covid19 Latest Health Bulletin



*🌷రాష్ట్రంలో గత 24 గంటల్లో 38,898 శాంపిల్స్ ని పరీక్షించగా  మరో 789 పాజిటివ్ కేసులు నమోదు*

*🌴వీటితో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 14,414 కి చేరింది.*

*🌴వీరిలో  6126 మంది డిశ్చార్జ్ కాగా  206 మంది మరణించారు మరియు చికిత్స పొందుతున్న వారి సంఖ్య 8082*

*🌷గత 24 గంటల్లో  కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య-258 మరియు కోవిడ్ వల్ల కృష్ణా లో ఒకరు, కర్నూలు లో నలుగురు, చిత్తూరు లో ఒకరు మరియు తూర్పు గోదావరి లో ఒకరు మరణించారు*



#COVIDUpdates: 28/06/2020, 10:00 AM

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 10,848 పాజిటివ్ కేసు లకు గాను
*4685  మంది డిశ్చార్జ్ కాగా
*169 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5994
#APFightsCorona.


*🌷రాష్ట్రంలో గత 24 గంటల్లో 19,085 శాంపిల్స్ ని పరీక్షించగా  మరో 447 పాజిటివ్ కేసులు నమోదు*

*🌴వీటితో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 8783 కి చేరింది.*

*🌴వీరిలో  3830 మంది డిశ్చార్జ్ కాగా 136 మంది మరణించారు మరియు చికిత్స పొందుతున్న వారి సంఖ్య 4817*

*🌷గత 24 గంటల్లో  కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య-118 మరియు కోవిడ్ వల్ల కృష్ణా లో ఇద్దరు, కర్నూలు లో ఇద్దరు, గుంటూరు లో ఇద్దరు  మరియు తూర్పు గోదావరి లో ఒకరు  మరణించారు*




AP COVID 19 LATEST HEALTH BULLETIN



*ఏపీలో ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే ?*

 *AP లో గడిచిన 24 గంటల్లో స్థానికంగా 407 కరోనా కేసులు నమోదయ్యాయి . అందులో అనంతపురం జిల్లాలో 68 , చిత్తూరు - 26 , ఈస్ట్ గోదావరి - 87 , గుంటూరు - 50 , కడప - 24 , కృష్ణా - 33 , కర్నూలు - 53 , నెల్లూరు - 7 , ప్రకాశం - 5 , శ్రీకాకుళం - 1 , విశాఖపట్నం - 21 , విజయనగరం - 1 , వెస్ట్ గోదావరి జిల్లాలో 31 కరోనా కేసులు నమోదయ్యాయి . ఇక వేరే రాష్ట్రాల నుండి వచ్చిన 40 మందికి , విదేశాల నుండి వచ్చిన 15 మందికి కరోనా నిర్ధారణ అయింది* .



*🌷రాష్ట్రంలో గత 24 గంటల్లో 16,704 శాంపిల్స్ ని పరీక్షించగా  మరో 392 పాజిటివ్ కేసులు నమోదు*

*🌴వీటితో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 7451 కి చేరింది.*

*🌴వీరిలో  3437 మంది డిశ్చార్జ్ కాగా 111 మంది మరణించారు మరియు చికిత్స పొందుతున్న వారి సంఖ్య 3903*

*🌷గత 24 గంటల్లో  కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య-83 మరియు కోవిడ్ వల్ల కృష్ణా లో ఒకరు, కర్నూలు లో ఒకరు, అనంతపురం లో ఒకరు, పశ్చిమ గోదావరి లో ఒకరు  మరియు విశాఖపట్నం  లో ఒకరు  మరణించారు*



0 comments:

Post a Comment

Recent Posts