రాష్ట్రంలో పాఠశాలలు తెరవబోయే ముందు , తెరిచినప్పుడు , పాఠశాల జరుగుతున్నప్పుడు , మధ్యాహ్న భోజనం తీసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ...
*✍️రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలలు తెరవబోయే ముందు, తెరిచినప్పుడు, పాఠశాల జరుగుతున్నప్పుడు, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల ఆరోగ్యం, పరీక్షలు, స్పాట్ వాల్యువేషన్ నిర్వహణ మొదలుగు వాటిలో పాటించాల్సిన నియమాలుతో 2020-21 విద్య సంవత్సరంకు Standard Operating Procedure ను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ*
Standard operating procedure to be followed in all schools functioning under all the managements for the academic year 2020-21 instructions Memo.
0 comments:
Post a Comment