Tuesday 25 August 2020

2020-21 విద్యా సంవత్సరమునకు 33 గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో వివిధ గ్రూప్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశమునకు ప్రవేశ ప్రకటన

 2020-21 విద్యా సంవత్సరమునకు 33 గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో వివిధ గ్రూప్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశమునకు ప్రవేశ ప్రకటన



*❇️2020-21 విద్యా సంవత్సరమునకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంతట విస్తరించియున్న 33 గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో వివిధ గ్రూప్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశమునకు గాను మార్చి, 2019-20 విద్యా సంవత్సరములో SSC చదివిన గిరిజన విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.*


*❇️దరఖాస్తు ఫార్మేట్, గ్రూపుల లభ్యత మరియు ఇతర వివరముల కొరకు అభ్యర్థులు 


www.aptwgurukulam.ap.gov.in ను చూడగలరు.*


*❇️దరఖాస్తుదారులు ఆయా జిల్లాల కన్వీనర్ ప్రిన్సిపాల్ ను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.*



*❇️డౌన్ లోడ్ చేసుకున్న దరఖాస్తు పూర్తి చేసి సంబంధిత సర్టిఫికెట్స్ (జిరాక్స్) జత చేసి కన్వీనర్ ప్రిన్సిపాల్ గారికి గానీ, ఆ జిల్లాలోని ఇతర APTWRJC ప్రిన్సిపాలుకు సమర్పించవలెను.*


 *❇️దాఖలు చేయుటకు చివరి తేది :11.09.2020*

0 comments:

Post a Comment

Recent Posts