*💦ఇప్పట్లో స్కూళ్లు లేనట్లే*
*దేశంలో సెప్టెంబర్ 1న అలాక్-4 ప్రారంభం కానుండగా, స్కూళ్లు తెరుస్తారనే ప్రచారం జరిగింది. అయితే కరోనా నేపథ్యంలో పిల్లలను స్కూళ్లకు పంపడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు.*
*దీంతో ఈ నిర్ణయంపై పునరాలోచన చేసిన కేంద్రం..అన్ లాక్-4లో స్కూళ్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు. దేశంలో ఇప్పట్లో స్కూళ్లు తెరిచే ఆలోచన కేంద్రానికి లేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.*
0 comments:
Post a Comment