*అవినీతి అంతం జగనన్న పంతం*
*📲కాల్ సెంటర్కు సీఎం జగన్ ఫోన్... క్యాంప్ ఆఫీసులో ఆసక్తికర అవినీతి నిర్మూలన దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కీలక ముందడుగు.*
*📲అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్... క్యాంప్ ఆఫీసులో కాల్ సెంటర్ను ప్రారంభించిన సీఎం.
*📲ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవినీతి నిర్మూలనకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా అవినీతి జరిగితే ఫిర్యాదు చేసేందుకు ఏకంగా కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో 14400 సిటిజెన్ హెల్ప్లైన్ కాల్ సెంటర్ను ప్రారంభించారు... పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్తో పాటూ అధికారులు పాల్గొన్నారు.*
*📲కాల్ సెంటర్కు సీఎం జగన్ ఫోన్ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా కాల్ సెంటర్కి ఫోన్ చేసి అక్కడి పనితీరు, వివరాలపై ఆరా తీశారు.*
*📲రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా లంచం అడిగితే వెంటనే 14400కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సీఎం సూచించారు. కాల్ సెంటర్ ద్వారా అందిన ఫిర్యాదును 15 రోజుల నుంచి నెల రోజుల్లోగా.. దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు.*
*📲అంతేకాదు టోల్ఫ్రీ నంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఇంటలిజెన్స్, ఏసీబీ అధికారులు స్వయంగా పర్యవేక్షించనున్నట్లు సమాచారం.*
*📱ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అవినీతి పరుల ఆట కట్టించండి.*భూకబ్జాలు రౌడీ ఇజం సెటిల్మెంట్ల నాటు సారా స్పిరిట్ మట్కా కిరాయి హత్యలు దౌర్జన్యాలు బెదిరింపులు మోసాలు లంచాలు ఒంగోలు జిల్లా గిద్దలూరులో నాంచారమ్మ కొండ పోరంబోకు స్థలాలు లంచాలు తీసుకొని యాబై అరబయ్ ఎడ్ల నుండి అనుభవంలో ఉన్న వాళ్ళ పెద్దల నుండి అనుభవదారులుగా ఉండి వాళ్లకు వారసత్వముగా వచ్చిన హక్కులను కాదని ప్రస్తుతము భూకబ్జాదారులుకు రౌడిలకు రౌడీలు ఇచ్చే లాంచాలకు ఆశపడి రౌడిసీటర్ల కు పట్టాలు ఇస్తున్నారు రౌడీలు ఈ స్థలానికి ఎమ్మార్వో మాకు పట్టాలు ఇచ్చారు అని యాబై ఏళ్లకు పైగా కొండను డబ్బులు ఖర్చుపెట్టి కూలీలకు డబ్బులిచ్చి కొంత స్వంత కష్టము చేసి చదును చేసుకొని అనుభవిస్తున్న వాళ్ళను చంపుతాము నరుకుతాము ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ ఒకళ్ళ అనుభవంలో ఉన్నస్థలాలను అమ్ముకుంటున్నారు అదే స్థలాలు రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశము లేకున్నా అది కొండ పోరంబోకు అయినా వేరే సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ ఆఫిస్ అధికారులు రౌడీలు ఇచ్చేలంచాలకు ఆశపడి రోడ్లు గిద్దలూరులో ఉన్న రాచర్ల కాలువ నాంచారమ్మ కొండ నరసింహ స్వామి కొండ కాసిరెడ్డికుంట బాపనమ్మకుంట దేవుని వక్సు వాగులు వంకలు సగిలేరునది డబ్బులు ఇస్తే ఎవరి స్థలము అయినా ఏ స్థలము అయినా పట్టాలు ఇస్తారు రిజిస్ట్రేషన్ చేస్తారు బలముకలిగినవాడిదే గిద్దలూరు రౌడిసీటర్ల దే రాజ్యము ఈ మధ్యనే 1990 లో మేకల పుల్లయ్య మేకల తిరుపాలు మేకల బయన్న మేకల చిన్న బయన్న వాళ్ళ తోబుట్టిన అక్క బొర్రా బలయ్యగారి భార్య బొర్రా లక్షమ్మగారి నుండి కొన్న రామిరెడ్డి రామేశ్వరరెడ్డి గారి స్థలము గత ముప్పై సమస్తారాలనాడు మేకల ఫుల్లుయ్య మరియు వాళ్లకుటుంబ సభ్యులతో కొని కొండను చదును చేసుకొని కాంపౌండు గోడలు కట్టుకొని ఇల్లూకట్టుకునే స్తోమతలేక ఉపాధి బతుకు నిమిత్తము కర్నూలులో నివాసముంటున్న అతని స్థలాన్ని కబ్జా చేసి అమ్ముకున్నట్లు తెలుస్తుంది అస్తలము మేకల పుల్లయ్యకుటుంబమునుండి కొన్నట్లుగా అస్తలమునకు యజమాని రామేశ్వరరెడ్డి అని ఆ నల్లబండబజారులో గత ముప్పై సమస్తారాలనాటినుండి నివాసమున్న ప్రతి ఒక్కళ్లకు తెలుసు రాస్తుతము నివసిస్తున్న వాళ్లకు తెలుసు ఇలాంటి అక్రమాలు కొన్ని వందలలో జరుగు చున్నవి అక్రమార్కులు గిద్దలూరుకు దగ్గరలో ఉన్న గ్రామాలవాళ్ళు రాచర్ల మండలము పాలకవీడు గ్రామనివాసి నాయబ్ రసూల్ ఇంకా అతని అనుచరులు సపోర్టర్సు కొంతమంది రెడ్లు సోమిదేవు పల్లి శ్రీరాములు యాదవ్ వీళ్లకు అన్ని విధాలా ఆదుకునే గిద్దలూరులో నివాస ముంటున్న మట్కా కింగ్ ఒకప్పుడు పాలక వీడులో నివాసమున్న గ్రూప్ లీడర్ వీ ల్లముఠా లో కొంతమంది రెడ్లు యాదవులు ముఠానాయకులు వీళ్ళ ముఠానాయకులు అందరు రౌడిసీటర్స్ హత్యానేరాలలోని సభ్యులే సార్ గిద్దలూరు ప్రజల ఆస్తులను మానాలను ప్రాణాలను కాపాడండి సార్ ఒక మర్డర్ చేసినవాడల్లా గిద్దలూరులో రౌడీ ఇజం చేస్తున్నాడు సోమిదేవు పల్లె శ్రీ రాములు ముటాలోని ఒక ముఖ్యమైన వ్యక్తే ఒకళ్లను చం పినకేసులో జైల్లో వున్నాడు వీళ్ళ ముఠాను యాంకౌంటర్ చేసేంతవరకు గిద్దలూరులో సామాన్యుల ఆస్తులకు ప్రాణాలకు రక్షణాలేదుసార్ వీళ్ల ముఠాలో నల్లబండబజారులో నివసిస్తున్న కొంతమంది అయేరియాలో గ్రామములేని వాళ్ళ స్థలాలు వెతికి రౌడిలకు సహకరిస్తూ బాగస్టులుగా వచ్చిన సొమ్మును పంచుకుంటున్నట్లు తెలుస్తుంది రామేశ్వరరెడ్డిగారి స్థలాన్ని మంగలి శ్రీను ఇంకా వాళ్ళబంధువులకు మోసపుమాటలు చెప్పి అక్రమంగపుట్టించిన పట్టాలు సృష్టించి అమ్మినట్లుగా వాళ్లుకొన్నట్లుగా ఎమ్మార్వో రౌడిలకు లంచము తీసుకొని పట్టాలిచ్చినట్లుగా కాళీ స్థలానికి పోరంబోకు స్థలానికి పన్నుకట్టినట్లుగా చెప్పుకుంటున్నారుకొండ పోరంబోకు స్థలానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసినట్లు చెప్పుకుంటున్నారు కొన్నవాళ్ళు కొన్నవాళ్ళు పూర్వపు స్థలయజమానులు ఒకళ్లను ఒకళ్ళు ఏమైనా చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారుధీనికికారకులు రౌడీలు పట్టాలిచ్చిన అధికారులు కొన్నవాళ్లకు అసలు స్థలము యజమానులకు ఏమిజరిగినా వాళ్ళు ఎవరు చచ్చినా పట్టాలు ఇచ్చిన అధికారులు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు కబ్జాచేసిన అమ్ముకున్న ముఠాలో సభ్యులు వాళ్లకు సంహరించిన ప్రతిఒక్కళ్ళు బాద్యులే స్థలము యజమానులు ప్రస్తుతము కొన్నవాళ్ళు దాడులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు
*📲 14400*
*📲 14400*
*అవినీతి నిరోధక శాఖ ఆంధ్రప్రదేశ్*p
0 comments:
Post a Comment