Sunday, 18 June 2023

Andhra Pradesh: ఏపీలో ఒంటిపూట బడుల గడువు పెంపు.. ఎప్పటివరకంటే

Andhra Pradesh: ఏపీలో ఒంటిపూట బడుల గడువు పెంపు.. ఎప్పటివరకంటే


ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 



ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 24వరకు పాఠశాలలో ఒంటిపూట బడులు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. 

ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించాలని సూచించింది. అలాగే ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల వరకు రాగిజావా పంపిణీ చేయాలని తెలిపింది. 

ఇక చివరగా ఉదయం 11.30 గంటల నుంచి 12.00 గంటల వరకు మధ్యాహ్న భోజనం ఉంటుందని స్పష్టం చేసింది.


Andhra Pradesh: ఏపీలో ఒంటిపూట బడుల గడువు పెంపు.. ఎప్పటివరకంటే

0 comments:

Post a Comment

Recent Posts